నియోజకవర్గానికి కృష్ణాజలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగుతానని ఎమ్యెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రోడ్షో ని�
బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల ఉత్తుత్తి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తనిఖీల పేరిట హడావిడి చేస్తున్నాయి.
నారాయణపేటను జిల్లాను చేసినం.. మెడికల్ కాలేజ్ తెచినం.. ఓటు అడిగే ఒక్క బీఆర్ఎస్కే ఉంది.. కాంగ్రెస్ బీజేపీకి ఓటు అడిగే హక్కులేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మన బతుకు కోసం ఓటు వేయా�
అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో దత్తనగర్, మాద్వార్రోడ్డు, గజ్జలమ్
బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన అందుతుందని, కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ పదేండ్లలోనే ఊహించని విధంగా అభివృద్ధి చేశారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని
నారాయణపేట నియోజకవర్గంలో ‘గులాబీ’ గుబాలిస్తున్నది. 2009 నుంచి ఇతర పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తుండగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ‘కారు’ ఎక్�
నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొల్లంపల్లిలో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ �
అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ధన్వాడ మండలంలోని మందిపల్లి, రాంకిష్టయ్యపల్లి, మరుమూలతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే �
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ఆరు రో జులుగా మందకొడిగా దాఖలు కాగా.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు వె ల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థు లు అట్టహాసంగా దాఖలు చేశారు.
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాంచందర్రావుకు ఎమ్మెల్�
గత ఎన్నికల సందర్భంగా రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన వి ధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే జిల్లాగా చేసిన ప్రధాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నార�
CM KCR | స్వాతంత్ర్యం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వా�
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు భరోసానిస్తుందని, ఈ పథకం ద్వారా ప్రతినెల రూ.3000 ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. ఆద�
ప్రజా సేవకుడు, ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పాలమూరు గడ్డపై కాలు మోపనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం మూడు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్
కులవృత్తులకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్�