గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్త్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ధన్వాడ మండలంలో ని కిష్టాపూర్ నుంచి ముడుగుల మల్లయ్యతండాకు రూ.3 కోట్ల వ్యయంతో
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అ న్నారు. జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన 8వ ఎడిషన్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు శనివ
నారాయణపే ట నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇం టికీ తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస
కార్తీకమాసం ముగింపు సందర్భంగా గురువారం మండలంలోని శేరివెంకటాపూర్లో ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని వాగులో గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబురాలు అంబురాన్నంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జై తెలంగాణ నినాదం మార్మోగింది. జాతీయ పతాకాలను చేతబూని.., తెలంగాణ పాటలతో కూడిన డీజే చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీలు చేపట�
గ్రూప్ 3, 4కు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం బీసీ స్టడ�
నారాయణపేట : నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజేందర్ రెడ్డి గొప్ప ఎమ్మెల్యే అని కొనియాడారు. సమర్థత, దక్షత కలిగ
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవ�