బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని బాపన్చెరువుతండా, బుర్రితం�
ఎలాంటి వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్మౌ
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన
కలుషిత నీరు తాగి బాలిక మృతి చెందగా.. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురైన ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినపూర్లో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు వివరాలు..మోమినపూర్లోని బోయినగేరి కాలనీలో మ�
సీఎం కేసీఆర్ గొప్ప విజన్ గల నాయకుడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పరిగిలోని లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే మహేశ్�
దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవా రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అత్యం త వైభవంగా జరిగింది. ఎల్లమ్మ తల్లీ మమ్మల్ని చల్లంగ చూడు అంటూ మేళతాళాలు
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. అప్పట్లో కొడంగల్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గం అన్నింటా వెనుబడి పోయి�
రేవంత్.. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకొని వారు ఇచ్చిన అద్దాలు పెట్టుకొని చూస్తే.. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంగల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి కనిపిస్తదని టీపీసీసీ �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో తండాలు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయి. తండాల అభ్యున్నతికి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పనులు జోరుగా సాగుతున్న
కోస్గి ప్రభుత్వ దవాఖాన నిర్మాణం పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కోస్గిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత మొదటి సారిగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
మండలంలోని లోతుకుంటతండా నుంచి మెట్లకుంట మీదుగా బొంరాస్పేట వరకు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సంట్రకుంటతండాకు బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాలకు బీఆర్�