కోస్గి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కోస్గి మార్కెట్ యార్డు పరిధిలో కోస్గితోపా టు మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మార్కెట్ ఉన్నాయి. కోస్గి మార్కెట్కు రూ.లక్షల ఆదాయం ఉండ
కొత్త మండలాల ఏర్పాటుతో గ్రా మాల మహర్దశ మారునుంది. కోస్గి, మద్దూర్ మండలాల నుంచి కొన్ని గ్రామాలను వేరు చేస్తూ గుండుమాల్, కొత్తపల్లి మండలాలు ఏర్పాటయ్యాయి. మద్దూర్ మండలం నుంచి 11 గ్రామ పంచాయతీలను వేరు చేసి �
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస�
కాంగ్రెస్ కథ కంచికి చేరువైందని, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరితో ఛీకొట్టి భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.