ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అని..తెలంగాణను మరింత అభివృద్ధి చేసేది సీఎం కేసీఆర్ సారేనని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
vఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అని..తెలంగాణను మరింత అభివృద్ధి చేసేది సీఎం కేసీఆర్ సారేనని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగం�
అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోరారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,
రోజువారి చేరికలతో నియోజకవర్గం గులాబీమయంగా మారుతుందని, గ్రామ గ్రామాలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ర
గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో అడవిబిడ్డలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యారు. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం కాగానే వారి అభ్యున్నతికి ఎం
అభివృద్ధి, సంక్షేమానికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం నియోకవర్గంలోని కొత్తపల్లి మండల పరిధిలోని పెద్దపూ
మండల కేంద్రం పట్టణ రూపు సంతరించుకోనున్నది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బ�
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే గ్రామాల ప్రగతికి నాంది ఏర్పడిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని పోచమ్మ తండాలో రూ.కోటి 50లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ. 50లక్షలత
బీఆర్ఎస్ పాలనలో తండాల ముఖచిత్రం మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన గిరిజన తండాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో ప్రగతి దిశగా అడుగులు వేస్త�
కోస్గి ప్రజల 70 ఎండ్ల కల అతి త్వరలో నెరవేరనున్నది. పట్టణంలో 50 పడకల దవాఖాన మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు 50 పడకల ద�
రానున్న ఎన్నికల్లో ప్రజలు, రైతు లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమవుతాయని.. అందువల్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని కొడంగ ల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు.