వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులోఅరెస్టయి, జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు �
‘సంక్షేమ పథకాలు కావాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలి.. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆగమైతం.. మూ డు గంటల కరెంట్తో రైతులు ముప్పు తిప్పలు పడాల్సి వస్తది..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్ద
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమేనని.. సకల జనుల ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశ
తద్దినం ఉన్నదని భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో రోజూ ఇట్లనే జరగాలి అన్నడట.. కాంగ్రెసోళ్ల పని కూడ గిట్లనే ఉన్నది. బీఆర్ఎస్ కన్నా మంచిగ చేస్తామని చెప్పాలి కానీ.. ఉన్నదంతా ఊడగొడతం.. ఎల్లమ్మ ఊడగొడితే మల్లమ్మ మ�
వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూరుతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జనసంద్రమయ్యాయి. వేలాదిగా పోటెత్తిన పార్టీ శ్రేణులు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలతో సభలు �
జన నేత రాకతో ఉమ్మడి జిల్లా పావనం కానున్నది. బుధవారం పాలమూరు, కోస్గిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ప్రచార సభలు గ్రాండ్ సక్సెస్ కాగా.. చివరి మీటింగ�
ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, రౌడీ రాజకీయాలకు కేరాఫ్గా మారిన రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపా
రేవంత్రెడ్డి అవకాశవాది అని, ప్రజల జీవితాలను ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం కోస్గి మున్సిపాలిటీలోని లక్ష్మీ నర్సింహారెడ్డి గార్డెన�
కొడంగల్లో ఓడిపోతానని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి కామారెడ్డికి పారిపోయాడని కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కోస్గి మండలంలోని నాచారం, చంద్రవంచ, కొత్�
రేవంత్రెడ్డి.. లీడర్లను కొనవచ్చేమో గానీ తెలంగాణ బిడ్డలను కొనే దమ్ము నీకు లేదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్
‘రేవంత్.. నువ్వు పైసలతో ప్రజలను కొనలేవ్.. సీఎం కేసీఆర్ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు.. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప�
ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా.పట్నం మహేందర్రెడ్డి ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా చేస్తున్న అభివృద్ధికి తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ను గుండెకు హత్తుకుంటున్నారని, బీఆర్ఎస్ నాయకులను ఇంటి వ్యక్తులుగా ఆప్యాయత పంచుతున్నారని మంత్రి డా.పట్నం మహే
కొడంగల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నదని, కాబట్టే బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకులను కోనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్ర