‘సీఎం కేసీఆర్తో పోటీ చేయడం నీ తరం కాదు.. ముందు నాపై పోటీ చేసి గెలిచి చూపించు’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసరిరారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ �
Patnam Narender Reddy | సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానన్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముందు తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్కు ఎమ్మెల్యే ప
కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే ధైర్యం లేదని కొడంగల్ ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం కోస్గి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లో ఆయన ఎ�
నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని
నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నారాయణపేట పట్టణంలోని పరేడ్ �
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగటి కలలు కంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా
ఉమ్మడి జిల్లాతో పెనవేసుకున్న ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో.. అనేక బహిరంగ సభల్లో పాల్గొని జాగృతం చేసిన గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ హఠాన్మరణం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ వెంట నడిచి తెలం
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
పదేండ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రగతిని విశ్వవ్యాప్తం చేద్దామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి �
పట్టణంలో రూ.10కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని, రెండు కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి ప�
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా పార్టీ జెండా పండుగ, నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవ�
గ్రామాల సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్పేట మండలం లోని నాగిరెడ్డిపల్లి నుంచి కొత్తూరు మీదుగా దేవనూరు వరకు రూ.3.10 కోట్లతో �
బీఆర్ఎస్తోనే ప్రజలకు భరోసా ఏర్పడుతుందని సబ్బండ వర్ణాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తుందని మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, బీఆర్ఎస్ ముస�
పరిశ్రమల ఏర్పాటుతో షాబాద్కు కొత్తరూపు వచ్చిందని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని గొల్లూరుగూడ గ్రామంలో పట్నం రాజేందర్రెడ్డ