గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సేవాలాల్ 284వ జయంతి వేడుకలు తాం�
వనపర్తి జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డికో హఠావో.. కాంగ్రెస్ బచావో.. ఆందోళన గాంధీభవన్కు చేరింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మాజీ రాష్ట్రపతి మనవడు చల్లా వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ జి�
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో దుద్యాల, బొంరాస్పేట మండలాల్లో 23 గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
బల్దియాలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అ న్నారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్తో కలిసి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మున్సిపాలిటీలో పర్యటించా
కొడంగల్ అభివృద్ధిపై తగ్గేదే లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కొడంగల్ బొంరాస్పేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు వరిధా
ఆసరా పింఛన్లతో పేదలకు భరోసా కలుగుతున్నదని ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కొమ్మూర్లో ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 ఏండ్లు నిండి
ఉచిత కోచింగ్సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తున్న నోటిఫికేషన్లకు శిక్షణ పొందేందుకు పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్�
కొడంగల్ : నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు పెండింగ్లు ఉండి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయం
కొడంగల్ : పట్టణంలో నిర్మాణం అవుతున్న 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయితే నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గ
కొడంగల్ : ప్రజారోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో భరోసాను కల్పిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామానికి చెందిన వెంకట