దౌల్తాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నూతన మ�
కొడంగల్ : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ �
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట : ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
ఎమ్మెల్యే పట్నం | తాను పోలీస్ శాఖలో బదిలీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నానని టీపీసీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడంగల్ ఎమ్మెల్యే ప
ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి | అవసరాన్ని బట్టి ధాన్యం నిల్వ చేసేందుకు రైతు వేదిక భవనాలు, గ్రామాల్లో ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు.