రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రా ష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్
అధికారం అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో.. ఇప్పుడు గజ్వేల్లో గూండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూం�
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని శనివారం ఆశా వర్కర్లు శాంతియుతంగా తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఆశా కార్యక�
జనగామ పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇండ్ల సమస్యపై అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్�
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జనగామ నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలేదు.. మూరెడు రోడ్డు వేయలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ జీరో అవర్లో జనగామ ప్రాంత సమస్యలపై గళమె�
సామాజిక ఉద్యమకారుడు, మా ఇల్లు ఆశ్రమ వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య అరెస్ట్ దుర్మార్గమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. పేద పిల్లలకు అండగా నిలిచిన వ్యక్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
KCR Birthday Celebrations | కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
మల్లికుదుర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆహ్వానం పలికారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీరా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట �
MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన