బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ నోటీసులు జారీ చేయడం కక్షసాధింపు చర్యలు మాత్రమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
జనగామ నియోజకవర్గంలో రేషన్కార్డు ఉన్న వారు ఘట్కేసర్లోని నీలిమ హాస్పిటల్కు గత ఏడాదిన్నరగా రోజుకు 350నుంచి 500 మంది చొప్పున ఏటా 50వేల మంది వైద్యసేవలు పొందుతున్నారని వీరి కోసం తాను నెలనెలా సుమారు రూ.కోటిపైగ
పంటలు ఎండిపోయి అల్లాడుతున్న జనగామ జిల్లా రైతాంగానికి సాగు నీరందించే గండిరామారం దేవాదుల మోటర్ల నిర్వహణకు రూ.6 కోట్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలకు రూ. వందల కోట్లు ఖర్చుపెట్టడం సిగ్గుమాలిన �
MLA Palla Rajeshwar Reddy | కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక విచారణ పేరిట నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
ఓరుగల్లు పరువు తీసిన కాంగ్రెస్ సర్కారు ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాలని జనగామ మ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎ�
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రెకు చెందిన 50 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు.