ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు జనగాం మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షురాలు బొ�
MLA Palla Rajeshwar Reddy | నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం..మీ అందరి దీవెనెలు, ప్రార్ధనలతో కోలుకుంటున్న..త్వరలో మీ అందరిని త్వరలో కలుస్తా.. అనుకోకుండా ఈ నెల 11న బాత్రూమ్లో జారిపడిన ఘటనలో దవాఖానలో చేరడం జరిగింది. సర్జరీ సమయంలో
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండలంలోని పోతిరెడ్డిపల్లి చిన్న శిరిడి క్షేత్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ నోటీసులు జారీ చేయడం కక్షసాధింపు చర్యలు మాత్రమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.