MLA Palla Rajeshwar Reddy | చేర్యాల ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మరోసారి ప్రస్తావించారు. చేర్యాల మండలంలోని నాగపురి, శబాష్గూడెం, వేచరేణి, పెదరాజుపేట గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ, పంచా�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మంజూరైన పలు పనులను కొనసాగించాలని, దేవాదుల నీటిని విడుదల చేసి జనగామ జిల్లా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉప ముఖ్
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని అర్జునపట్ల, కమలాయిపల్లి గ్రామాలను మద్దూర్ మండలం నుంచి చేర్యాల మండలానికి మారుస్తున్న ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ�
MLA Palla Rajeshwar Reddy | చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన రూ.5 లక్షల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులను ఇవాళ ఏఎంసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గ�
అందుబాటులో సాగు నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పంటలు ఎండిపోయాయని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
MLA Palla rajeshwar reddy | కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లకు గోదావరి జలాలు రాలేదని.. దీంతో వేలాది ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోయాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. నష్టపోయ
సితార సినిమాలో హీరో శరత్బాబు పరిస్థితిలా నేడు రాష్ట్రంలోని కాలేజీ యాజమాన్యాల పరిస్థితి దారుణంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అభివర్ణించారు.
రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధ్దాలాడుతున్నదని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. జనగామ లేదా మధిర ఏ నియోజకవర్గానికైనా పోదామని, 100 శాతం మాఫీ అయినట్టు నిరూపిస్తే రైతుల ముం�
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�
దేవాదుల రిజర్వాయర్ల నుంచి సాగునీరందక జనగామ నియోజకవర్గం లో పంట పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోని అధికార పార్టీ నేతలు అమాయక రైతుల మధ్య చిచ్చుపెడుతున్నారని ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి శని�
జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి స్వగ్రామమైన నర్సాయపల్లికి చెందిన ముఖ్య నాయకులు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. మద్దూరు మండలం నర్సాయపల్లి, చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామాలకు చెందిన కాంగ�
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశ�