సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్బరమైన పరిస్థితుల్లో ఉండేదని చెప్పారు.
మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుండడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అంత్యక్రియల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. బుధవారం రామాయంపేట మండ లంలోని అక్కన్నపేట గ్రామానికి చెందిన భూమ మధు మంగ ళవారం రాత్రి
మండలంలోని చల్మెడ గ్రామంలో తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుమలనాథ జాతరకు భక్తజనం పోటెత్తారు. ఆలయంలోని గుండంలో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని, మొక్కు లు �
తెలంగాణలో సమ్మక సారలమ్మ తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఏడుపాయల్లో జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషి చేస్తున్నారు.
మెదక్ నియోజకవర్గ ప్రజల రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీమాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు
యువజనులను ప్రోత్సహించి వారి శక్తియుక్తుల్ని దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్న
దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వార�
జిల్లాలోని పోడు భూములకు సంబంధించి సర్వే చాలా చోట్ల పెండింగ్లో ఉన్నాయని, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదంలోని భూముల సమస్య పరిష్కారించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధికారులకు సూచించారు.
అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రతి పేదవాడు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కానుకలు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నార
హైదరాబాద్లోని బోయినిపల్లి లో నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నార్సింగికి చెందిన కాజిపల్లి మల్లేశ్యాదవ్ కుమారుడు చం దుయాదవ్