జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద�
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత ఇస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన
మెదక్ : మెతుకుసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. రైల్వేలైన్ రాకపోకలు ఆగస్ట్ 1న తీరనున్నది. అదే రోజు రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. ఈ మేరకు గురువారం మ
పాపన్నపేట ,మార్చి 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పాపన్నపేట మండలం మల్లంపేట లో నిర్వహిస్తున్న శ్రీరామ సీతా
మెదక్ : మృత్యు ఒడికి చేరి అవయవాలను దానం చేసిన మోక్షిత్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. మెదక్ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్-జ్యోతి కుమారుడు మోక్షిత్ ఇటీవల బ్రెయిన్ డ�
మెదక్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెదక్ పట్టణంలో రూ.4. కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళా
మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కాలంలో దేశ రాజకీయాలను శాసించే నాయకుడిగా ఎదగాలని, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు దేశంలో అమలు చేసే విధంగా ముఖ్యమంత్రికి వనదుర్గామాత శక్తిని ప్రసాదించ�
MLA Padma Devender Reddy | అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృ�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గిరిజన తండా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హామి ఇచ్చారు.