మెదక్/ రామాయంపేట, ఏప్రిల్ 27 : ప్రజలకు మరింత సేవ చేసి పునరంకితమవుతామని, సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేరుస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సం�
మెదక్, ఏప్రిల్ 27 : హనుమాన్ జయంతి మెదక్ పట్టణ గోసముద్ర తటాక తీరాన వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకం చేశారు. ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో వేడుక�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం | స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారులు, పాత్రికేయుల పాత్ర అమోఘమని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత మహిళల గౌరవం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శాసనసభలో స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, �