CM KCR | మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. మెదక్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రక�
MLA Padma Devender reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) మెదక్ జిల్లా పర్యటన (Medak visit)లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, ఎస్పీ ఆఫీస్ను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మెదక్ ఎమ్మెల్యే ప�
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం టీ మందాపూర్ గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవార
ఇదీ ఆరంభమే.. ప్రక్రియ ప్రారంభమైంది.. అర్హులైన వారందరికీ రూ. లక్ష సాయం అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్త�
సీఎం కేసీఆర్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తెలంగా ణ ప్రభుత్వం మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఆర్ట
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప
Konda Laxman Bapuji | జిల్లా కేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంగళవారం మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రె�
కాంగ్రెస్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని, ఉచిత విద్యుత్ వద్దన్న నాయకులను ఊరి పొరిమేరల్లోకి రానివ్వొద్దని సూచించారు. 70 ఏండ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలో అ
Revanth reddy | ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరికొట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పై కా�
జిల్లా కేంద్రమైన మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతిని పరిశీలించారు. ముందుగా నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రూ.4.50
తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్�
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమదృష్టితో అమలు చేస్తూ 70 ఏండ్లలో సాధించని ప్రగతిని, 9 ఏండ్లలో చేసి చూపించిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తు
Harish Rao | మెదక్ : పైరవీలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర�