ప్రజలు నమ్మిన పార్టీ బీఆర్ఎస్ అని, టికెట్లు అమ్ముకునే పార్టీ కాంగ్రెస్ అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం రాంపూర్ హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించార�
ప్రజా సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలోలేని పథకాలను తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ కాంగ్రె స్, బీజేపీల నాయకులు ఎమ్మెల్యే సమ�
ఎన్నికల్లో అవకాశవాదులకు అవకాశం ఇవ్వకుండా, ఆడబిడ్డగా ఆదరించి మరోసారి అవకాశం ఇస్తే మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్�
MLA Padma Devender Reddy | ఎన్నికల్లో అవకాశవాదులకు అవకాశం ఇవ్వకుండా, ఆడబిడ్డగా ఆదరించి మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎ�
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదని, కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరుతున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, పీస�
Edupayala Temple | ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్రెడ్డి తెలిపారు. ఈ నెల15న మొదటి రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారికి పట�
MLA Padma Devender Reddy | మెదక్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముందుకెళ్తున్నారు. అంతేకాదు పేదల కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతున్నారు. దీంతో వివ
మెదక్ పట్టణం నర్సిఖేడ్లో జరిగిన వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు.
MLA Padma Devender Reddy | దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దళి�
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో భక్తిభావన పెరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండలకేంద్రంలోని మెదక్ రోడ్డులో నూ తనంగా నిర్మించిన మహంకాళి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాప నోత్సవాలు ని�
రామాయంపేట కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కానున్నది. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్లో జరిగిన ‘ప్రగతి శంఖారావం’ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త డివిజన్ ఏర్�
CM KCR | ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి.. ఎన్నికలు రాగానే వడ్ల కల్లల వద్దకు అడుక్కుతినే వారు వచ్చినట్లు చాలా మంది బయల్దేరుతారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద