3 గంటలు కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా.. 24గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట, నార్సింగి �
బీఆర్ఎస్ పార్టీ మెదక్, నర్సాపూర్లో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అంచనాకు మించి ప్రజలు భారీగా తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. బస్సులు, ట్రాక�
కాంగ్రెస్కు నమ్మి ఓటు వేస్తే కరెంట్ కష్టాల పాలవుతామని, కాంగ్రెస్ నాయకుల కు కుర్చీమీద ఉన్న యావ ప్రజల మీద లేదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
రామాయంపేట పురపాలికలోని కేసీఆర్ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం రామాయ�
‘మొన్ననే మీ మెదక్కు వచ్చిన. అప్పుడు మీరు చానా కోరికలు కోరిండ్రు. మీరు కోరిన కోర్కెలు అన్నీ తీర్చిన. రింగ్రోడ్ మంజూరు జేసిన. రామాయంపేట రెవెన్యూ డివిజన్ జేసిన. రామాయంపేటకు జూనియర్ కళాశాల ఇచ్చిన. పద్మాద
మెదక్ పట్టణం జనంతో హోరెత్తింది. పట్టణానికి వచ్చే రోడ్లన్నీ కికిరిసిపోయాయి. బుధవారం జిల్లాకేంద్రం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్య�
మీ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచానని మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌ
CM KCR | రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే �
CM KCR | ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది �
రాజకీయాల్లో మెతుకు సీమ ప్రత్యేక గుర్తింపు పొందింది. మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లోని పలు గ్రామాలు, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్లోని కొన్ని గ్రామాలను కలిపి మెదక్ నియోజకవర్గ�
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి బరిలో ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి మెదక్ పట్టణంలోని 20, 22, 23, 24, 25 వార్డుల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా మళ్లీ నీవే గెలవాలి, మెదక్ మరింత �
‘మెదక్లో పద్మాదేవేందర్రెడ్డి గెలుపు.. రాష్ట్రంలో కేసీఆర్ గెలుపును ఎవరూ ఆపలేరు. ఈ రెండు కూడా ఖాయమైపోయాయి. ఇంత మంచిగా కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తూ, పనిచేస్తున్నప్పుడు.. ఇతర పార్టీలకు ఓటేసి రిస్క�
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ఆలోచించి ఓటేయాలని, ఆడబిడ్డగా తనను మరోసారిఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం రామాయంప�