“రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటునే నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కరెంటు చాలు అనే దరిద్రపు కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించి ఓటేయండి. ఇప్పటికే కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేశామని కర్ణాట�
తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సింగా
‘ఆపద వస్తే తోబుట్టువులా అండగా ఉంటా. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలను కోరారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తనకు కొడుకులాంటోడని, ఒకసారి మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.
‘ఇప్పటికి సగం తెలంగాణలో నా పర్యటన పూర్తయింది. ఎక్కడికెళ్లినా అద్భుత స్పందన కనిపిస్తున్నది. ఎవరు ఏమన్నా.. ఎంత మొత్తుకున్నా.. కచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. అందులో మనకు ఏ డౌట్ అవసరం లేదు. మనం ప్రజల�
“పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధి.. సంక్షేమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. ఆకుపచ్చని తెలంగాణగా మార్చింది. దేశానికే దిక్సూచిగా నిలిపింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ రావడం ఖాయం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర�
“కాంగ్రెస్కు ఓటేస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటే ఇస్తరట.. అది కూడా రాత్రి ఇస్తరట.. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు ఖాయం.. కేసీఅర్ ప్రభుత్వం వస్తే 24 గంటల ఉచిత కరెంటు వస్తుంది.
“ఆత్మ గౌరవమనే ఈటల రాజేందర్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్.. ఇప్పుడు నీ ఆత్మ గౌరవం ఎటు పోయిందే రాజేంద్రా..? ఆంధ్రుల, ఢిల్లీ �
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూసిస్తానని, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
‘సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు.. వాటితో పేదల కడుపులు నిండవు.. ఏడు సార్లు గెలిచిన ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. బీసీ బంధును ఆపారు.. కాంగ్రెస్ నాయకులేమో దళితబంధు,
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రతి ఒక్కరినీ కంటికిరెప్పలా పార్టీ కాపాడుకుంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని, రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ఖాయమని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో యువత ఒక
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.