ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్ కల�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోటకు గండికొట్టి హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్దేనని పాడి కౌశిక్రెడ్డి విజయం సాధించి నిరూపించాడు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గా
తనను గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రకటించారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
రీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పలువురు కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తొలి ప్రయత్నంలోనే విజయం సాధించగా,
‘హుజూరాబాద్ నియోజకవర్గంలో నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ విజయం. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని’ బీఆర్ఎస్ అభ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఇలా కనిపించారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు.
జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలోని ఒకేషనల్ కాలేజీలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
ఎన్నికల్లో ఒకే ఒక్క అవకాశమివ్వండి... అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత
‘మీ కడుపులో తలపెట్టి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. సంపుకొంటరో.. సాదుకుంటరో మీ ఇష్టం’ అంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
“రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటునే నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కరెంటు చాలు అనే దరిద్రపు కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించి ఓటేయండి. ఇప్పటికే కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేశామని కర్ణాట�
తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సింగా
‘ఆపద వస్తే తోబుట్టువులా అండగా ఉంటా. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలను కోరారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తనకు కొడుకులాంటోడని, ఒకసారి మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.
‘ఇప్పటికి సగం తెలంగాణలో నా పర్యటన పూర్తయింది. ఎక్కడికెళ్లినా అద్భుత స్పందన కనిపిస్తున్నది. ఎవరు ఏమన్నా.. ఎంత మొత్తుకున్నా.. కచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. అందులో మనకు ఏ డౌట్ అవసరం లేదు. మనం ప్రజల�