తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపిస్తుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానేనని, ఈ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ తెచ్చిన మ్యా నిఫ�
ఒక్కసారి ఆశీర్వదించండి .. రూ.వెయ్యి కోట్లు తెచ్చి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వీణవంక మండలంల�