Padi Kaushik Reddy | రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్ర చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నార�
Padi Kaushik Reddy | తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కోడికున్న దిమాక్ కూడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌవులా పనులు అయినా.. వాహలా పనులు అయినా కోమటిరెడ్డ�
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డితో కలి
మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఆర్డీవో, తహసీల్దార్కు కాన్ఫరెన్స్ కాల
పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటువేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిచేసింది.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చి ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చే�
ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ లేక ఇప్పటివరకు 18 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసు
దళితబంధు పథకం కింద రెండోవిడుత డబ్బులు రాలేదని లబ్ధిదారులు అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడొద్దని, వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, మాణిక్రావు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ఉద్యోగాలను సిగ్గు, శ�
గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దేశాయిపల్లి గ్రామంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, స్థానిక ప్రజ
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావుపై సభ్యులు పెట్టిన అ‘విశ్వాస’ తీర్మాన పరీక్షకు సమయం ఆసన్నమైంది. నేడు ఉదయం 10గంటలకు 30 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉండగా, 2/3 మెజార్టీ లెక్కన 21 మ�