మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని చిన్న మసీదులో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ�
యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, తెలంగాణాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయన ద్వారానే తమకు అందుతాయని నమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ�
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేండ్లలోనే రూ.1,785 కోట్లు మంజూరు చేసింది. ఆ న�
గ్రామా ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం మాడ్గులపల్లి మండలంలో రూ.4.34 కోట్ల వ్యయంతో చిరుమర్తి నుంచి వయా పోరెడ్డిగూడెం, పాములపాడు, బీరెల్లి�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు..
పోడు భూముల విషయంలో అర్హులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. పోడు భూములపై మండలంలోని రాళ్లవాగు తండాలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.