‘మీ ఎమ్మెల్యే భాస్కర్రావు నా కుడి భుజం లాంటోడు. ఎప్పటికప్పడు పెద్దమనిషిలా సలహాలిస్తూ, అన్ని ముఖ్యమైన మీటింగుల్లో నా వెంట ఉంటారు. ఈ విషయాలు ఆయన బయటకు చెప్పరు. భాస్కర్రావు లేకుండా ఏ ముఖ్యమైన మీటింగ్ కూడ�
గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచక అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు గురైన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అభ�
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది సభకు తరలిరానున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2గంటలకు సభకు హాజరై ప్రసంగించ
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని కృష్ణపట్టెలో పర్యటించేందుకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి
కేసీఆర్ మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దత�
మిర్యాలగూడ పట్టణానికి మంగళవారం(రేపు) బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుఅన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయ ంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు
కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప,
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం సోషల్ మీడియా వారియర్స్ ప్రధాన పాత్ర పోషించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్లో నిర్వహించిన ని
ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన అడవిదేవులపల్లి.. స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు �
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది, సంక్షేమాన్ని చూడాలని.. మరింత అభివృద్ధికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.
బీఆర్ఎస్తోనే మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. సోమవారం మండలంలోని ఆమనగల్లులో పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచా�
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన సీఎంఆర్ షాపింగ్మాల్ను పట్టణంలోని సాగర్రోడ్డులో ఆదివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్క�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండలం రావులపెంట గ�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో దూసుకు పోతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కల్లేపల్లి గ్రామంలో రూ. 55 లక్షలతో బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనుల భూమి
ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ర�