14 ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్�
Interview | ‘స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు ప్రగతిలో దూసుకు పోతున్నాయి. గతంలో ఏ పార్టీ కూడా ఇంతలా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ర
కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ పాత రోజులే వస్తాయని, రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఆలగడప, కొత్తగూడెం రైతు వేదికల్లో గురువారం నిర్వహించిన రైతుల సమ�
తెలంగాణలో రైతుల కరెంట్ కష్టాలు తీర్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి, తుంగపహాడ్ గ్రామ రైతు వేదికల్లో మంగళవారం నిర్వహించి�
రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. అసలు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం రైతులను అవమానించడమే అని.. రైతుల జోలికొస�
రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శని�
రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశ�
వయసు చిన్నది. ఆసక్తి మాత్రం పెద్దది. ఈ ఆసక్తిని చిత్రకళలో చూపిస్తూ పలు కళా సంస్థలు నిర్వహించే చిత్రకళా పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో బంగారు పతకాలు గెలుచుకుంటున్నారు మిర్యాలగూడ రెడ్డికాలనీక�
తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా �
పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్న పట్టణాలు.. నేడు మున్సిపల్ శాఖ మంత్రి �
సమైక్య పాలనలో అరిగోస పడ్డ విద్యుత్ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచలంచెలుగా పెంచి తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శమని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే
మిర్యాలగూడ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటన విజయవంతమైంది. వేములపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల�
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంంలోని జంకుతండా గ్రామపంచాయతీ శివారు మాలోతుతండాలో రూ.13.20 లక్షల�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్