ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని అడ్వకేట్ రామారావు ఇమ్మానేని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మైనంపల్లి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, ఆయనతోపాటు భార�
కాంగ్రెస్ నేతలను కాదని టికెట్లపై హామీ ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లను పొగపెట్టి గొడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. రాష్ట్రంలో నామరూపాలు లేకుండాపోయిన టీడీపీ పాత నేతలను ఏరిక�
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక చొరవతో మౌలాలి, ప్రశాంత్నగర్లో కొన్నేండ్లుగా ఉన్న డ్రైనేజీ అవుట్లెట్ సమస్య ఎట్టకేలకు బుధవారం పరిష్కారం అయింది.
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ దేశ బాంధవుడని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం కార్పొరేటర్లు శాం�
మల్కాజిగిరి, డిసెంబర్ 17: ఇరుకైన బ్రిడ్జి వద్ద ట్రాఫిక్తో సతమతమవుతున్న వెస్ట్ వెంకటాపురం వాసులకు త్వరలో ఇబ్బందులు తప్పనున్నాయి. రూ.1.40 కోట్ల నిధులతో బ్రిడ్జి వెడల్పు పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి పూర
మల్కాజిగిరి, డిసెంబర్ 13: మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి.. అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం వెంకటాపురం డివిజన
మల్కాజిగిరి, డిసెంబర్ 12: పేదల ఆరోగ్యమే లక్ష్యం గా ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని.. వీటి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. ఆదివారం వెంకటాపురం డివిజన్
నేరేడ్మెట్/మల్కాజిగిరి, నవంబర్ 29 : ప్రత్యేక తెలం గాణ కోసం ప్రాణత్యాగం చేయడానికి సీఎం కేసీఆర్ నిరా హార దీక్ష చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్�
మల్కాజిగిరి, అక్టోబర్ 28: వరద ముంపు సమస్యకు బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులతో శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన బ్యాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మల్క�
మల్కాజిగిరి, అక్టోబర్ 25: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరింత ఉత్సాహాన్ని కలిగించిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం హైటెక్స్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి మల్కాజిగిరి