మల్కాజిగిరి, అక్టోబర్ 18: వరద ముంపు నివారణకు బాక్స్ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం ఈస్ట్ ఆనంద్బాగ్ షిరిడీనగర్లో బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయ�
మల్కాజిగిరి, అక్టోబర్ 17: అల్వాల్ సర్కిల్లో రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ రోడ్ల కోసం రూ.1.50 కోట్లు కేటాయించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశా�
అమీర్పేట్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఘనంగా జరిగాయి. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కాలేరు వెంకటేష, ముఠా గోపాల్, భేతి సుభాష్రె
గౌతంనగర్, అక్టోబర్ 4 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ యాదవనగర్లో రూ.30 లక్షల నిధులతో కార్ప�
వినాయక్నగర్, అక్టోబర్ 3: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి స్వచ్ఛందంగా వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం వినాయక్నగ�
నేరేడ్మెట్, సెప్టెంబర్ 23 : మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నియోజకవర్గంలో మంచినీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంట�
గౌతంనగర్, సెప్టెంబర్ 17 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం గౌతంనగర్ డివిజన్, జ్యోతినగర్లో రూ.30లక్షల నిధులతో చేపట్టే రోడ్డు పనులను ఎమ్మెల్యే .. కార్ప
వినాయక్నగర్, సెప్టెంబర్ 12: అల్వాల్ సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం అల్వాల్ సర్కిల్లోని కాలనీ సమస్యలు పరిష్కరించాల
గౌతంనగర్, సెప్టెంబర్ 11: నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం భరత్నగర్ బస్తీ అధ్యక్షుడు మంద భాస్కర్ ఆధ్వర్యంలో బస్తీవా
కరీంనగర్ నుంచి వందలాది ఫోన్లొస్తున్నాయి పూర్తి ఆధారాలతో బహిర్గతం చేస్తా: ఎమ్మెల్యే మైనంపల్లి దళితులపై దాడి చేశాననడం హేయమైన చర్య నా ఇంటిపై దాడి జరిగినప్పుడు ఇంట్లోనే లేను కుత్బుల్లాపూర్, ఆగస్టు19: బీజే
చరిత్రలో నిలువనున్న పథకం ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సాయన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్కాజిగిరి/కంటోన్మెంట్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ అంకురార్పణ చేస్తున్న దళిత బంధు పథకం చరిత్రలో నిలుస్తుందన�