కాప్రా, ఆగస్టు 15 : పేదవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన అవిరళ కృషి చిరస్మరణీయమని ఉప్పల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు అన్నా
నేరేడ్మెట్, ఆగస్టు 9 : కృష్ణపట్నం ఆనందయ్యలాంటి వ్యక్తులను కాపాడుకోవడం మన అందరి అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్లోని బొడ్డు కమలమ్మ ఫంక్ష�
మల్కాజిగిరి/నేరేడ్మెట్, ఆగస్టు 8: రాష్ట్రంలో ఉన్న ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బోనాల జాతర సందర్భంగా ఆదివారం భరత్నగర్ వ�
మల్కాజిగిరి, ఆగస్టు 7 : బస్తీ దవాఖానల్లోనూ ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని ప్రజలందరూ ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ
రూ. 2లక్షల వ్యక్తిగత సహాయం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తా.. గౌతంనగర్/ కాప్రా, ఆగస్టు4: గుండెపోటుతో మరణించిన పాత్రికేయుడు శ్రీనివాస్ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మ�
మల్కాజిగిరి, జూలై 24: శ్రీశైలం దర్శానానికి బయలు దేరి ప్రమాదవశాత్తు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శుక్ర వారం మరణించిన మల్కాజిగిరికి చెందిన యరసూరి సుబ్బ లక్ష్మి కుటుంబాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హ
మల్కాజిగిరి, జూలై 20: గ్రేటర్ పరిధి ప్రజలకు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంతరావు విజ్ఞప్తి చేశారు. ఉచిత �
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నాలాలను పరిశీలించిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ముమ్మరంగా సహాయక చర్యలు వినాయక్నగర్/ఉస్మానియా యూనివర్సిటీ/ మల్కాజిగిరి, జూలై 15: వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్
వినాయక్నగర్, జూలై 14: కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం వినాయక్నగర్ డివిజన్లోని టెలికాం కాలనీలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్య�