నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. కాకతీయుల హయాంలో గొలుసుకట్టు చెరువుగా నిర్మాణమైన కేసరి సముద్రం దాదాపు 4వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నద
మండలంలోని గడ్డంపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం హైదరాబాద్లో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాల్రాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గిరక తాటి, ఈత మొక్కలను పెంచాలని, ఇందుకోసం హరితహారంలో ఈ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు.
బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
‘గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సమస్యల పరిష్కారానికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నడుంబిగించి ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష�
అభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నా రు. మండలంలోని లట్టుపల్లి గ్రామానికి చెందిన భారతి అనారోగ్యానికి గురై మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధికి దరఖాస్�
విద్యార్థులు శాస్తవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకొని, ప్రతి అంశంలో ఏమిటి ఎందుకు ఎలా అని ప్రశ్నిస్తూ సందేహాలను నివృత్తి చేసుకుంటూ సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూచించార�
మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మండల కేంద్రంతోపాటు బుద్ధసముద్రం, మారేపల్లి గ్రామాలకు చెందిన 50 మందికిపైగా హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో మర్రి �
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్�
మండలంలోని వట్టెం గ్రామ అడ్డగట్టుపై వెలసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన తులాభార సన్నిధిని శుక్రవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం దేవస్థాన క
నాగర్కర్నూల్ : కృష్ణా జలాల్లో వాటాను తేల్చడంలో కేంద్రం విఫలమైందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, పాలమూరు – రంగారెడ్డ
ప్రజలకు ఏం చేయాలో నాకంటూ ఓ విజన్ ఉంది ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, జూన్ 17 : తనపై వస్తున్న అవినీతిని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. �
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం అందజేత నియోజకవర్గం తరఫున త్వరలో మరో కిలో.. యాదాద్రి, నవంబర్ 26: ఇరవై రెండేండ్ల క్రితం యాదాద్రి లక్ష్మీనరసింహుడికి కానుక �
రెండు కిలోల బంగారం విరాళం | యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.