తిమ్మాజిపేట: ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న భవన సముదాయాన్ని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదివారం పరిశీలించారు. సతీమణి, ట�
తిమ్మాజిపేట: తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదివారం రాత్రి అకస్మిక పర్యటన జరి పారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకం అయ్యారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఆప్యాయం�
పాలెంలో వ్యవసాయ కళాశాలబాలుర వసతి గృహం ప్రారంభం బిజినేపల్లి: భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదేనని, దేశంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శ�
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి జూనియర్ కళాశాలకు భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మంగలవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 80 సంవత్సరాల క్రితం నిర్మించిన జూనియర్ కళా�
కందనూలు: అన్ని సామాజిక వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి అన్నారు. ఆదివారం వారు జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ హల్లో మహిళాభి�
సమన్వయంతో పనిచేయకుంటే సెలవుపెట్టి వెళ్ళండి మండల సర్వసభ్య సమావేశంలో వ్యవసాయాధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం నాగర్కర్నూల్: గ్రామాల్లో ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయకు�
నాగర్ కర్నూల్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్