నాగర్కర్నూల్ టౌన్: పట్టణంలోని 11వ వార్డుకు సంబంధించిన శ్రీనివాస్జీకి మంజూరైన రూ.2,50లక్షల సీఎం సహా యనిధి చెక్కును సోమవారం హైదరాబాద్లోని నివాసంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి శ్రీనివాస్జి కొడుకు నవీన్కు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆపదలో ఉన్న వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆదుకుంటుందన్నారు. సీఎం సహాయనిధి ద్వారా ఎంతో పేదలకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు.