అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
రైతాంగానికి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, పంట పొలాలకు సాగునీరు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్
ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే కర్ణాటక వలే కష్టాల పాలవుతామని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని గట్�
నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలతోప
సీఎం కేసీఆర్ నాకు దైవసమానులు. కం దనూలును సస్యశ్యామలం చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం చాలా సంతో షం. కందనూలు ఒకప్పుడు కరువు జిల్లా. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంజీకేఎల్ఐ నీళ్లు తీసుకొ�
ఐదు గ్రామాలు.. 17 తండాలు.. 7,310 ఎకరాలకు సాగునీరందించే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యయి. రెండు పంపు పనులు పూర్తి కాగా, ఒక పంపును శుక్రవారం రాత్రి ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి, ఏఈ శివరాంలు డ్రైరన్ చేశ�
గులాబీ దళపతి రాకతో ఉమ్మడి జిల్లా పరవశించనున్నది. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జి ల్లాలో ఆదివారం ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం అలంపూర్, కొల్లాపూర్, సాయంత్రం నాగర్కర్నూల్�
అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం నామపత్రాలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్లలో భారీగా దాఖలు కావడంతో జాతరను తలపించాయి.
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి శుక్రవారం నామినేష
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం ఊపందుకున్నది. 3న నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మందకొడిగా సింగిల్ డిజిట్కే పరిమితమైన నామినేషన్లు బుధవారం జోరందుకున్నాయి. ఒక్కరోజే నాగర్కర్నూల్ జి�
మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇస్తూ మోసం చేసిన కాంగ్రెస్ విధానాలపై భగ్గుమన్న ఆయన మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస�
50 ఏండ్లపాటు మనల్ని అరిగోస పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీని బొందపెడుదామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. పదేండ్ల అభివృద్ధి ప్రస్థానం, ఎన్నికల ప్రచారం�
బీఆర్ఎస్ పార్టీతోనే సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర�
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం మండలంలోని గొరిట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు క్లస్టర్ ఇన్చార్జ్జి, ఎ�
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రోజుకు వంద మంది చొప్పున వివిధ పార్టీల నాయకులు అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎ