ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రోజుకు వంద మంది చొప్పున వివిధ పార్టీల నాయకులు అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎ
రాబోయే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. తన పదేండ్ల ప్రస్థానంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ఇంకా చేయాల్సిన అభివృద్ధిని ప్రజల ద్వార�
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెసోళ్లు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదేండ్ల ప్రస్థానంలో భాగంగా శుక్రవారం బిజినేపల్లి మండలంలోని ఊడ్గులక�
కృష్ణా నీటి వాటా తేల్చరు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు? పాలమూరు అంటే ఎందుకంత చిన్నచూపు? తెలంగాణపై వివక్ష ఎందుకు? అని ప్రధాని నరేంద్ర మోదీని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ర
“పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కృష్ణానీళ్లలో వాటా తేల్చరు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు. తెలంగాణపై అక్కసు కక్కుతారు. తెలంగాణలో ఓట్లు, సీట్లు క�
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్లు పాలమూరుకు వస్తున్నారని, తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi) ఏ మొహం
గులాబీ దళమంటే సీఎం కేసీఆర్కు ఎంతో అ‘భీమా’నం. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు.. అందుకే పార్టీశ్రేణులకు ఇన్సూరెన్స్ రూపంలో భ రోసా కల్పిస్తున్నారు. పార్టీకి వెన్నంటే ఉండే కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగ
రైతుబీమా పథకం రైతులకు ధీమానిస్తున్నదని, ఏకారణంగానైనా మృతి చెందిన ఆ రైతుల కుంటుంబాలను వీధిన పడకుండ ప్రభుత్వం ఆదుకుంటున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇ�
గతంలో ఇండ్లను, కుటుంబాలను వదిలేసి వలస వెళ్లిన రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడొచ్చి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరూ నమ్మరని ఎమ్మెల్యే మర్ర
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేపట్టిన పదేండ్ల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో మొదలైన పాదయాత్�
అభివృద్ధి చేయకుండా ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టడం కాంగ్రెస్ నైజం అని, అభివృద్ధి చేసి చూపించడం బీఆర్ఎస్ లక్ష్యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్�
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రం అంధకారంలోకి పోవడం ఖా యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారంలో పదేండ్ల ప్రజాప్రస