నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తూ భిన్న రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన మర్రి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు నియో
నాగర్కర్నూల్ నియోజకవర్గానికి నిధుల వెల్లువ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్ర త్యేక చొరవతో సీఎం కేసీఆర్ సహకారంతో ని యోజకవర్గానికి నెల వ్యవధిలో రూ.166 కోట్లు మంజూరు కావడంతో ప్రజలు హర్
MLA Marri Janardhan Reddy | ప్రధానిగా పీవీ నరసింహారావు (PV Narasimha Rao) దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Mla Marri Janardan) అన్నారు.
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని గట్లఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగులకుంటతండాకు చెందిన 20 కుటుంబాల సభ్యులు శని�
ప్రగతి, యువతకు స్ఫూర్తి ప్రదాత, జననేత, తండ్రికి తగ్గ తనయుడు, అమాత్య కేటీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం పలు చోట్ల పటాకులు కాల్చి, కేక్
రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మి�
LOC | బోన్ క్యాన్సర్తో బాధపడుతూ వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న ఓ బాధితురాలికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అండగా నిలిచారు. నాగర్ కర్నూల్ మండలంలోని చందుబట్ల గ్రామానికి చెందిన రా
ఆరునూరైనా మార్కండేయ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని శాయిన్పల్లి వద్ద చేపడుతున్న రిజర్వాయర్ పనులను కుర్చీ వేస
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి సమీపంలో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్ �
తాను ఎన్నో ఏండ్లుగా నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి సుమారు రూ.200 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించినట్టు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. తమ అకౌంట్స్ అన్నీ చాలా క్లియర్�
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి పార్టీ మార్పు ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. రెండ్రోజులుగా మీడియాలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ సభకు ఎమ్మెల్సీ కూచకుళ
ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు అద్భుతమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్న�