రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన విజయవంతం చేసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్తో మహారాష్ట్ర నుంచి సంగారెడ్డి జిల్లా మీద�
అన్ని వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ మండలం హోతి(కే)గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గురువారం ఎ�
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాపోటీలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఆరు విభాగాల్ల
గతంలో అనేక ప్రభుత్వాలు పాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎంపీ బీబీపాటిల్ విమర్శించారు. శనివారం కోహీర్ పట్టణంలోని ఎస్ఎస్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర�
గ్రామాభివృద్ధితో పాటు పేదలకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అయోధ్య సర్పంచ్ ఎడ్మల జీవన్రెడ్డి. గ్రామంలో ఏ ఆడబిడ్డ పెండ్లి జరిగినా తన వంతుగా పుస్తెమట్టెలు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. తాను �
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, రాష్�
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. తమ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గాక అభయమిస్తుండటంతో మరింత బాధ
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నిజాం పాలన కింద ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో మారుమూల గ్రామంగా జహీరాబాద్ ఉండేది. దీంతో జహీరాబాద్కు అన్నిరంగా�
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తొమ్మిదేళ్లలో గ్రామాల రూపురేఖలు మారిపోయిన్నాయి. రాష్ట్ర ఆర్
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు భారీగా ఏర్పా ట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.
క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డితోపాటు పట్టణాలు, గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
న్యాల్కల్ : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగ్వార్, కల్బేమల్, బసంత్ పూర్ గ్రామా�
జహీరాబాద్, ఆగస్టు 1 : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కల్యాణ మండప�