పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని బిలాల్పూర్ గ్రామ వార్డు సభ్యురాలు శ్యామలమ్మతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు �
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు పెండింగ్లో ఉన్న పను లు వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జహీరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని �
Interview | తొమ్మిదేండ్లలో జహీరాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన ప్రగతి సాధించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడపగడపకూ అందించాం. జహీరాబాద్ పట్టణంలో 60 సంవత్సరాల్లో జరగని అభివృద
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపార�
ఇదీ ఆరంభమే.. ప్రక్రియ ప్రారంభమైంది.. అర్హులైన వారందరికీ రూ. లక్ష సాయం అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్త�
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప
జిల్లాలో భారీవానలు పడుతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. వర్షాలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందొద్దని, అండగా ఉండి ఆద
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్
ముస్లిం మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్ధ్దికి కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం సాయంత్రం �
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న అదివాసీ, గిరిజన బిడ్డలకు ధైర్యాన్నిచ్చింది. ఏండ్లుగా గిరిజన బిడ్డలు గోసపడిన చోటే వారికి గౌరవాన్ని కల్పించారు సీఎం కేసీఆర�
తెలంగాణ రాష్ట్రంలో చెరుకు పంటను అధికంగా జహీరాబాద్ డివిజన్లోనే సాగు చేస్తారు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో అధికంగా రైతులు చెరుకు సా�
జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిశ్రమ అధికారులను ఆదేశించారు. ఆదివారం హ�
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.12.05 కోట్లు పెం డింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన