రైతులు బాగుంటేనే దేశం బాగుంటదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన జొన్న పంటను ఉమ్మడి మెదక్ జిల్లా డీస
తాను జహీరాబాద్ బిడ్డనని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. జహీరాబాద్ ఎమ్మె
తాను, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సహచర ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఒక న్యూస్ చానల్ ప్రసారం చేస్తున్న కథనాల్లో వాస్తవం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు స్పష్టంచేశారు. ఎవరెన�
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వప్న(17) కళాశాల ఉన్న డార్మెంటరీ గదిలో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పోలీసు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత స�
ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ.. బీఆర్ఎస్కు కంచుకోట అని మరోసారి నిరూపించింది. ఆదివారం విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.
సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు పటాన్చెరు మండలం రుద్రారం గీతం వర్సిటీలో జరిగింది. ఐదు అసెంబ
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుండగా కాంగ్రెస్, బీజేపీ దరిదాపుల్లో లేవు. మాణిక్రావు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నమూనా బ్
ముస్లింలు, లింగాయత్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని, రానున్న రోజుల్లో వారికి అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఝరాసంగం, జ
జహీరాబాద్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. సీఎం కేసీఆర్ సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో నాయకులకు, కార్యకర్తలో ఉత్సాహం కనిపించింది.
జహీరాబాద్లో ప్రతి ఎకరాకూ కాళేశ్వర జలాలు ఇవ్వడంతో పాటు రెండేండ్లలో ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం జహీరాబాద్లోని పస్తాపూర్�
బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, మరోసారి ఆఆదరించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్�
వికారాబాద్లో చెల్లని నోటు ఇక్కడ చెల్లుతుందా అని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని సిద్ధ్దాపూర్ తండా, సేడియగుట్ట తండా, గొటిగార్పల్లి, బడంపేట, పర్సపల్లి, ఖ�
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అందుకు నిదర్శనం న్యాల్కల్ మండలంల