కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావ్ (MLA Manik Rao)అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు.
MLA Manik Rao | బసవ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం రక్తదానం చేయడం ఒక పుణ్యకార్యంగా భావించి రాష్ట్రీయ బసవ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే కొన�
Veerabhadreshwara Swamy Temple | భక్తులు కోరిన కోరికలు తీర్చే వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు ఇవాళ జహీరాబాద్ ఎమ్మెల్యే కొన్నింటి మానిక్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తర�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు జహీరాబాద్ నియోజవర్గంలోని గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండల పట్టణాల్లో ముఖ్యనాయక
MLA manik Rao | ఇవాళ విశ్వశాంతి కోసం బర్దిపూర్ దత్తగిరి మహా రాజ్ ఆశ్రమ ఆవరణలో నిర్వహించిన మృత్యుంజయ లక్ష జప యజ్ఞం, శివపార్వతుల కళ్యాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MLA Manik Rao | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు ఆయా మండలకేంద్రాలు, గ్రామాల్లో సైతం అంబేద్కర్ విగ్రహాలు,
Zaheerabad | జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కదం తొక్కారు. నిన్న మొన్నటివరకు స్థానికంగా ఆందోళనలకు దిగిన రైతులు సోమవారం సంగారెడ్డిలోని కలెక�
నిమ్జ్ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ ప్రాంతాల రూపురేఖలు మారుతాయని, నిమ్జ్ భూములను కోల్పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్స�
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మూడోరోజైన శనివారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
రైతులు బాగుంటేనే దేశం బాగుంటదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన జొన్న పంటను ఉమ్మడి మెదక్ జిల్లా డీస