అభివృద్ధిలో మేటిగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.37.50కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప�
ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ�
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వందపడకలకు అప్గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్
ఉమ్మడి జిల్లాతో పెనవేసుకున్న ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో.. అనేక బహిరంగ సభల్లో పాల్గొని జాగృతం చేసిన గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ హఠాన్మరణం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ వెంట నడిచి తెలం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఆదివారం తెలంగాణ మంచినీళ్ల పండుగ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగింది. కందుకూరు మండలంలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద జరిగిన వేడుకల్లో రాష్ట్ర విద్య�
సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజలకు అండగా నిలిచారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. త�
స్వరాష్ట్రంలో గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినిరెడ్డి లండన్లో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో బ్రహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో పల్లె ప్రగతిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పల్లెల్లో ప్రగతి పరుగు పెడుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ, ఎలికట్ట గ్రామాల్లో నిర�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం రైతు దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరూరా రైతు సంబురాలు అంబరాన్నంటాయి. డప్పుల దరువులు, రైత�
తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం.. కేసీఆర్ పోరాట ఫలితం.. అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో త