అభివృద్ధి కోసం నిధులు కేటాయించినా పనులు చేయడంలో అలసత్వం ఎందుకని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, హెచ�
MLA Krishna Rao | రాక్షసుల మాదిరి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనీ భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో పలు చెరువులను అభివృద్ధి చేశామని, మిగిలిపోయిన చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్యగారి నవీన్ కుమార్
Doddi komuraiya | ఇవాళ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్ పేట అంజయ్య నగర్లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమానికి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్ద
MLA Krishna Rao | తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగితే... ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ