MLA Krishna Rao | తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగితే... ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి తే.. ఏడాది పాలనలో రేవంత్రెడ్డి చేతివృత్తులపై ఆధారపడ్డవారి జీవితాలను చీకట్లోకి నెట్టారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివే�
Hydra | రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా(Hydra) పేరుతో పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తగదని, కక్షసాధింపు చర్యలతో కాకుండా..రాజకీయాలకు అతీతంగా చెరువుల(Ponds) ఆక్రమణలపై చర్యలు తీసుకుంటే పూర్తిగా సమర్ధిస్తానని కూకట్పల్ల�
MLA Krishna Rao | ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కష్టపడి చదివితే..బంగారు భవిష్యత్ ఉంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మల్కాజిగిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగురవేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
MLA Krishna Rao | మల్కాజిగిరి(Malkajigiri) పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన రేవంత్రెడ్డి మల్కాజిగిరి అభివృద్ధికి చేసిందేమిలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.