MLA Krishna Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు.
Mla Krishna Rao | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR)ల నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కూకట్పల్లి ఎమ్మెల్యే , అభ్యర్థి మాధవరం కృష్ణారావు (Mla Krishna Rao) వెల్లడించారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా ఉమ్మడి పాలనలో ప్రభుత్వ పథకాలు ఉండేవి. సామాన్యుడి చేతికి వచ్చేంత వరకు మిగిలేది చిల్లి గవ్వే. ముఖ్యంగా సొంతింటి నిర్మాణం అంటే నాయకుల జేబులు నింపే భాండాగారమై�
నగరంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వరదల్లా వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇతర త్రా పార్టీల నుంచి వలసలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దానం నాగేందర్ల సమక్షంలో ఆద�
సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా గాయత్రినగర్లో సుమారు రూ.40లక్షల అంచనా వ్యయంతో సీనియర్ సిటిజన్స్ భవనం
MLA Krishna Rao | దేశంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు అందించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ( Mla Krishna Rao) అన్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోడంతో అభివృద్ధిలో ఆమడదూరంలో ఉండేది. కానీ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గాయత్రినగర్లో కోట్లాది రూపాయల నిధులతో ఎమ్�
బాలాజీనగర్ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నామని అంతర్గత రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిప�
రాజకీయాల కోసం కులం మతం పేరిట ప్రజల మధ్య విభజన వాదాన్ని ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్నాయని, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ