జీడిమెట్ల, ఆగస్టు 28 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్న
గాజులరామారం, ఆగస్టు 25 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని మహదేవపురంలోని జైగురు రాఘవేంద్ర స్వామి మఠంలో 350వ ఆరాధన మ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 24 : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సకాలంలో తగు చర్యలు తీసుకొని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం క్యాంపు కార�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 23 : ఆలయాల అభివృద్ధి కోసం నిరంతరం తన సహాయం ఉంటుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్లో రామాలయం పునఃనిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే కేపీ �
దుండిగల్, ఆగస్టు 21 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపాలిట�
మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులు రూ.27లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, ఆగస్టు 21 : నగర శివారు మున్సిపాలిటీల్లో మంత్రి కేటీఆర్ �
గాజులరామారం, ఆగస్టు 20 : సంక్షేమ సంఘాలు కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని లెనిన్నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నిక
తాలిబన్ల తరహా రాజకీయం కాంగ్రెస్ను ముంచడమే లక్ష్యం సీఎంపై నోరు పారేసుకొంటే తీవ్ర పరిణామాలు తప్పవు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల హెచ్చరిక హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పీసీసీ అధ్యక్�
జీడిమెట్ల, ఆగస్టు 19 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో నూ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 18: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న రోడ్ల నిర్మాణ పనులను హెచ్ఎండీఏకు బదలాయించాలని కోరుతూ బుధవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్�
గాజులరామారం, ఆగస్టు 18 : ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తన ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని కైలాశ్హిల్స్లో కాలనీ వాసులు రాయపురాజు మనోహర్రా
గాజులరామారం, ఆగస్టు 17 : పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. హరితహారం కార్
జీడిమెట్ల, ఆగస్టు 16 : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్ 1 యూనియన