కుత్బుల్లాపూర్,ఆగస్టు14 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం చింతల్ క్యాంపు కార
కుత్బుల్లాపూర్,ఆగస్టు11: ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు, అనుమతులు వెంటనే మంజూరీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కుత్
కుత్బుల్లాపూర్,ఆగస్టు10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న చెరువులను శుద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సారథ్యంలో మంజూరైన న�
దుండిగల్, ఆగస్టు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ,బౌరంపేట పరిధిలోని శ్రీశ్రీశ్రీ బంగారుమైసమ్మ ఆలయ వార్షిక వేడుకలల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల�
దుండిగల్,ఆగస్టు 8 : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం చేపట్టి వికలాంగులకు ప్రత్యేక మోటార్ సైకిళ్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్�
దుండిగల్,గాజులరామారం, ఆగస్టు 7: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ �
కుత్బుల్లాపూర్,ఆగస్టు5: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం క్యాంపు
కుత్బుల్లాపూర్,ఆగస్టు4: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కు
నాయీబ్రహ్మణులకు రజకులకు ఉచిత విద్యుత్పై అవగాహన ఆయా శాఖలు, సంఘాల నేతలతో ఎమ్మెల్యే సమీక్ష కుత్బుల్లాపూర్,ఆగస్టు3: అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్�
జంట సర్కిళ్లలో రూ.36.52 కోట్లతో సత్వర చర్యలు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ఎనిమిది డివిజన్లలో త్వరలో పనులు ముమ్మరం కుత్బుల్లాపూర్,ఆగస్టు2: ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అపరిష్కృత డ్రైనేజీ నిర్�
కుత్బుల్లాపూర్,జూలై31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ కట్టుబొట్టుకు తగిన ప్రాధాన్యత లభించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నేడు(ఆదివారం) జరగనున�
గాజులరామారం,జూలై 30 : బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్నగర్, చంద్రగిరినగర