జీడిమెట్ల, ఆగస్టు 19 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో నూ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 18: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న రోడ్ల నిర్మాణ పనులను హెచ్ఎండీఏకు బదలాయించాలని కోరుతూ బుధవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్�
గాజులరామారం, ఆగస్టు 18 : ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తన ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని కైలాశ్హిల్స్లో కాలనీ వాసులు రాయపురాజు మనోహర్రా
గాజులరామారం, ఆగస్టు 17 : పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. హరితహారం కార్
జీడిమెట్ల, ఆగస్టు 16 : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్ 1 యూనియన
కుత్బుల్లాపూర్,ఆగస్టు14 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రజలకు హామీ ఇచ్చారు. శనివారం చింతల్ క్యాంపు కార
కుత్బుల్లాపూర్,ఆగస్టు11: ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు, అనుమతులు వెంటనే మంజూరీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కుత్
కుత్బుల్లాపూర్,ఆగస్టు10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న చెరువులను శుద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సారథ్యంలో మంజూరైన న�
దుండిగల్, ఆగస్టు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ,బౌరంపేట పరిధిలోని శ్రీశ్రీశ్రీ బంగారుమైసమ్మ ఆలయ వార్షిక వేడుకలల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల�
దుండిగల్,ఆగస్టు 8 : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం చేపట్టి వికలాంగులకు ప్రత్యేక మోటార్ సైకిళ్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్�
దుండిగల్,గాజులరామారం, ఆగస్టు 7: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ �
కుత్బుల్లాపూర్,ఆగస్టు5: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం క్యాంపు