జంట సర్కిళ్లలో రూ.36.52 కోట్లతో సత్వర చర్యలు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ఎనిమిది డివిజన్లలో త్వరలో పనులు ముమ్మరం కుత్బుల్లాపూర్,ఆగస్టు2: ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అపరిష్కృత డ్రైనేజీ నిర్�
కుత్బుల్లాపూర్,జూలై31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ కట్టుబొట్టుకు తగిన ప్రాధాన్యత లభించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నేడు(ఆదివారం) జరగనున�
గాజులరామారం,జూలై 30 : బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్నగర్, చంద్రగిరినగర
దుండిగల్/కుత్బుల్లాపూర్, జూలై29: ఇటీవల దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గిరిజన వర్గానికి చెందిన ఖేతావత్ భామినిబాయ్ని హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గిరిజన సామాజికవర్గం ప్రజాప్రతినిధు
కుత్బుల్లాపూర్,జూలై27: ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్ బషీరాబాద్లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘ�
కుత్బుల్లాపూర్, జూలై26: ముంపు ప్రాంతాల్లో వరద నీటి సమస్యను, డ్రైనేజీ ఓవర్ఫ్లో, ఎస్టీపీల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు. సోమవారం పేట్ బషీరాబాద్�
దుండిగల్,జూలై 26: పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ హెచ్ఎంటీ సొసైటీలోని కల్యాణమండపం, ప్రగతినగర్లోని నిజాంపేట మున్�
కుత్బుల్లాపూర్,జూలై25: తాగునీటి కొరతను అధిగమించేందుకు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. ఆదివారం కొంపల్లి మున్సిపాలిట�
కుత్బుల్లాపూర్,జూలై24: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్ల లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. 443 మంది లబ్ధిదారులకు రూ.4,43,51,388 వ
డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే, అధికారుల విస్తృత పర్యటన కుత్బుల్లాపూర్, జూలై 23 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల�
కొంపల్లి ప్రధాన రహదారిపై అభివృద్ధికి కేంద్రానికి నివేదికలు పంపాం అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వెల్లడి కుత్బుల్లాపూర్,జూలై19:హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కా