మంత్రి కేటీఆర్ సహకారంతో నిధుల కొరత లేదు : ఎమ్మెల్యే వివేకానంద్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన దుండిగల్/కుత్బుల్లాపూర్, జూన్ 28 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులకు ఎట�
దుండిగల్, జూన్ 25 : దుండిగల్ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ. వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన �
దుండిగల్, జూన్ 24 : కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేస�
కుత్బుల్లాపూర్, జూన్ 21 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, కాలనీల్లోని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్కాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటున�
కుత్బుల్లాపూర్, జూన్ 18 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ జంట సర్కిళ్ల పరిధిలో నాలాల అభివృద్ధిపై పక్కా ప్రణాళికలు రూ పొందించి, వరద ముంపులో నాలా పరివాహక ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చ�
నాలాలభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రజల సౌకర్యార్థం మెరుగైన చర్యలు కుత్బుల్లాపూర్ డివిజన్లో పర్యటించిన మేయర్, ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్, జూన్ 17 : వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లో నాలా పరివాహక ప్రాంతాల�
గాజులరామారం, జూన్ 16 : ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం గాజులరామారం డివిజన్ పరిధిలోని వీనస్ ఎంక్లేవ�
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పనులు ప్రారంభిస్తూ..సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం కుత్బుల్లాపూర్, జూన్15: అభివృద్ధికి బాటలు వేస్తూనే.. మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్
దుండిగల్ జూన్ 14:రానున్న రోజుల్లో నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా కృషి చేస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నా రు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, 11వ వార్డ�
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు అభివృద్ధిపై మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దుండిగల్,జూన్12: కుత్బుల్లాపూర్ నియోజకవర్గా
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ సూరారం కాలనీలో ట్రాన్స్జెండర్లకు వాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ దుండిగల్/జీడిమెట్ల, జూన్ 11: సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను