కోట్ల నిధులతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా సంక్షోభంలోనూ అభివృద్ధికి ఆటంకం లేదు దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్,మే 3 : ప్రజా సమస్యల పరిష్క�
టెలికాన్ఫరెన్స్లో ప్రజా సమస్యలపై ఆరా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ.. కరోనా వేళ నూతన మార్గాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ కుత్బుల్లాపూర్, మే1: కరోనా విళయతాండవం చేస్తున్నది. ఏమా�
సెంటర్ల వరకు అంబులెన్స్ల సదుపాయాలు అధికారులు శరవేగంగా చర్యలు చేపట్టాలి కచ్చితంగా మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచనలు కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 29 : మే 1 నుంచి 18 ఏండ్లు �
దుండిగల్, ఏప్రిల్ 28 : నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి పురపాలక సంఘాల పరిధిలో కరోనా పరీక్ష కేంద్రాలతో పాటు వ్యాక్సిన్ కేంద్రాలను (కొవిడ్ సెంటర్లు) ఏర్పాటు చే
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 : కొంపల్లి మున్సిపాలిటి పరిధి లో ఉమామహేశ్వర కాలనీలో రూ. 7కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సందర�
కుత్బుల్లాపూర్,ఏప్రిల్13: ప్రజలకు భద్రతను ఇచ్చేందుకు సీసీకెమెరాల ఆవశ్యకత చాలా అత్యవసరంగా మారిందని, ప్రతి ఒక్కరు సీసీకెమెరాలను తమ ఇంటి ముందు ఏర్పాటు చేసుకొని మరింత భద్రతను పెంచుకోవాలని కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్,ఏప్రిల్12: భవిష్యత్లో శివారు ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నగర శ
గాజులరామారం/ కుత్బుల్లాపూర్ , ఏప్రిల్ 10 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. తడి, పొడి చెత్త �
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలోఉంచుకొని నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్ యశోదపెరల్ వద్ద జరుగుతున్న నా
సీఎం కేసీఆర్ కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం భవిష్యత్తరాలకు ఆదర్శంగా నిలుద్దాం సమష్టిగా పని చేయండి.. అభివృద్ధికి కృషి చేయండి అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్ష హైదరాబాద్
నిర్మాణ పనులకు రూ.3వేల కోట్లు కేటాయింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కేపీ. వివేకానంద్ నిజాంపేట్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో నగర శివారు ప్రా�
కుత్బుల్లాపూర్, మార్చి 24: టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య చాలా వరకు తీరిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గడిచిన నాలుగైదు ఏండ్ల ను