కుత్బుల్లాపూర్,మే16 : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎస్ఆర్డీపీ పథకం కింద మంజూరైన రూ.90 కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫాక్స్సాగర్ కాల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్�
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు… నిజాంపేట్, కొంపల్లిలో కరోనా టీకా కేంద్రాలు ప్రారంభం దుండిగల్/కుత్బుల్లాపూర్, మే 12 : ప్రజలంతా స్వీయనియంత్రణతో ఉండి కరోనాను కట్టడి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్, మే 10 : కరోనా విపత్కర సమయంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం వైద్య శాఖ ఉన్నతాధికారులకు వ�
కుత్బుల్లాపూర్,మే9: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. న
కోట్ల నిధులతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా సంక్షోభంలోనూ అభివృద్ధికి ఆటంకం లేదు దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్,మే 3 : ప్రజా సమస్యల పరిష్క�
టెలికాన్ఫరెన్స్లో ప్రజా సమస్యలపై ఆరా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ.. కరోనా వేళ నూతన మార్గాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ కుత్బుల్లాపూర్, మే1: కరోనా విళయతాండవం చేస్తున్నది. ఏమా�
సెంటర్ల వరకు అంబులెన్స్ల సదుపాయాలు అధికారులు శరవేగంగా చర్యలు చేపట్టాలి కచ్చితంగా మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచనలు కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 29 : మే 1 నుంచి 18 ఏండ్లు �
దుండిగల్, ఏప్రిల్ 28 : నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి పురపాలక సంఘాల పరిధిలో కరోనా పరీక్ష కేంద్రాలతో పాటు వ్యాక్సిన్ కేంద్రాలను (కొవిడ్ సెంటర్లు) ఏర్పాటు చే
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23 : కొంపల్లి మున్సిపాలిటి పరిధి లో ఉమామహేశ్వర కాలనీలో రూ. 7కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సందర�
కుత్బుల్లాపూర్,ఏప్రిల్13: ప్రజలకు భద్రతను ఇచ్చేందుకు సీసీకెమెరాల ఆవశ్యకత చాలా అత్యవసరంగా మారిందని, ప్రతి ఒక్కరు సీసీకెమెరాలను తమ ఇంటి ముందు ఏర్పాటు చేసుకొని మరింత భద్రతను పెంచుకోవాలని కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్,ఏప్రిల్12: భవిష్యత్లో శివారు ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నగర శ
గాజులరామారం/ కుత్బుల్లాపూర్ , ఏప్రిల్ 10 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. తడి, పొడి చెత్త �
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలోఉంచుకొని నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్ యశోదపెరల్ వద్ద జరుగుతున్న నా