గాజులరామారం/ కుత్బుల్లాపూర్ , ఏప్రిల్ 10 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. తడి, పొడి చెత్త �
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలోఉంచుకొని నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్ యశోదపెరల్ వద్ద జరుగుతున్న నా
సీఎం కేసీఆర్ కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం భవిష్యత్తరాలకు ఆదర్శంగా నిలుద్దాం సమష్టిగా పని చేయండి.. అభివృద్ధికి కృషి చేయండి అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్ష హైదరాబాద్
నిర్మాణ పనులకు రూ.3వేల కోట్లు కేటాయింపు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కేపీ. వివేకానంద్ నిజాంపేట్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో నగర శివారు ప్రా�
కుత్బుల్లాపూర్, మార్చి 24: టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య చాలా వరకు తీరిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గడిచిన నాలుగైదు ఏండ్ల ను