జీడిమెట్ల, జూన్ 10: వర్షాకాలంలో వరద నీరు ఓపెన్ నాలాలో సాఫీగా వెళ్లేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ ఆదేశించారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివ
దుండిగల్, జూన్ 7 : నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటుచేసి రూ.5కే భోజనం అందిస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
అర్హులందరికీ పథకాలు అందిస్తాం కుత్బుల్లాపూర్లో 94 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, జూన్ 5: కరోనా విపత్కర సమయంలో నూ రాష్ట్రంలో సంక్షే�
కుత్బుల్లాపూర్, జూ న్4 : ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కల్పనలో శాశ్వత పరిష్కారం అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. శుక్రవారం జీడిమెట్ల డివిజన్ పరిధిల�
కుత్బుల్లాపూర్/ దుండిగల్, జూన్ 3 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట కార్పొరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకాన
దుండిగల్,జూన్3:కరోనా పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఎమ్మెల్యే కేపీ,వివేకానంద్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు.నిజాంపేట మున్సిప�
మంత్రి కేటీఆర్ సహాయంతో నిధులు మంజూరు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడి కుత్బుల్లాపూర్,మే26: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, పురపాలక
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలి అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశం కుత్బుల్లాపూర్, మే 24: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పర
కరోనాపై పోరులో ప్రజల భాగస్వామ్యం అవసరం త్వరలో అభివృద్ధి పనులకు శ్రీకారం కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ టెలీకాన్ఫరెన్స్ కుత్బుల్లాపూర్, మే 18 : మహమ్మారి కరోనాను తరిమికొట్టే�
కుత్బుల్లాపూర్,మే16 : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎస్ఆర్డీపీ పథకం కింద మంజూరైన రూ.90 కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫాక్స్సాగర్ కాల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్�
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు… నిజాంపేట్, కొంపల్లిలో కరోనా టీకా కేంద్రాలు ప్రారంభం దుండిగల్/కుత్బుల్లాపూర్, మే 12 : ప్రజలంతా స్వీయనియంత్రణతో ఉండి కరోనాను కట్టడి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్, మే 10 : కరోనా విపత్కర సమయంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం వైద్య శాఖ ఉన్నతాధికారులకు వ�
కుత్బుల్లాపూర్,మే9: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. న