ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పనులు ప్రారంభిస్తూ..సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం కుత్బుల్లాపూర్, జూన్15: అభివృద్ధికి బాటలు వేస్తూనే.. మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్
దుండిగల్ జూన్ 14:రానున్న రోజుల్లో నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా కృషి చేస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నా రు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, 11వ వార్డ�
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు అభివృద్ధిపై మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దుండిగల్,జూన్12: కుత్బుల్లాపూర్ నియోజకవర్గా
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ సూరారం కాలనీలో ట్రాన్స్జెండర్లకు వాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ దుండిగల్/జీడిమెట్ల, జూన్ 11: సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను
జీడిమెట్ల, జూన్ 10: వర్షాకాలంలో వరద నీరు ఓపెన్ నాలాలో సాఫీగా వెళ్లేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ ఆదేశించారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివ
దుండిగల్, జూన్ 7 : నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటుచేసి రూ.5కే భోజనం అందిస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
అర్హులందరికీ పథకాలు అందిస్తాం కుత్బుల్లాపూర్లో 94 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, జూన్ 5: కరోనా విపత్కర సమయంలో నూ రాష్ట్రంలో సంక్షే�
కుత్బుల్లాపూర్, జూ న్4 : ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కల్పనలో శాశ్వత పరిష్కారం అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. శుక్రవారం జీడిమెట్ల డివిజన్ పరిధిల�
కుత్బుల్లాపూర్/ దుండిగల్, జూన్ 3 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట కార్పొరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకాన
దుండిగల్,జూన్3:కరోనా పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఎమ్మెల్యే కేపీ,వివేకానంద్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు.నిజాంపేట మున్సిప�
మంత్రి కేటీఆర్ సహాయంతో నిధులు మంజూరు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వెల్లడి కుత్బుల్లాపూర్,మే26: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, పురపాలక
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలి అధికారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశం కుత్బుల్లాపూర్, మే 24: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పర
కరోనాపై పోరులో ప్రజల భాగస్వామ్యం అవసరం త్వరలో అభివృద్ధి పనులకు శ్రీకారం కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ టెలీకాన్ఫరెన్స్ కుత్బుల్లాపూర్, మే 18 : మహమ్మారి కరోనాను తరిమికొట్టే�