కుత్బుల్లాపూర్జోన్బృందం, సెప్టెంబర్18: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నూతన డివిజ న్ కమిటీల సారథులు సైనికుల్లా పని చేయా లని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రం గారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ �
కుత్బుల్లాపూర్/గాజులరామారం, సెప్టెంబర్ 17 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్
దుండిగల్/కుత్బుల్లాపూర్,సెప్టెంబర్15 : పార్టీ అభివృద్ధికి నమ్మకంతో పని చేసిన ప్రతి కార్యకర్తకు గులాబీజెండా అండగా ఉంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోన�
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బస్తీ కమిటీలు విస్తృతంగా కొనసాగుతున్నా�
దుండిగల్, సెప్టెంబర్ 9 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీలు/బస్తీలను సమగ్రంగా అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నా ర
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8 : జరగబోయే గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం
దుండిగల్, సెప్టెంబర్6: నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని సీసీరోడ్లు, డ్రైనేజీ పనులను సకాలంలో పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పేట్�
కుత్బుల్లాపూర్,సెప్టెంబర్4: స్వశక్తితో ముందుకు సాగినప్పుడే జీవితంలో గెలుపోటములు తెలుస్తాయన్నారు. ఆదే గుణపాఠం, జీవిత లక్ష్యాన్ని చేరుస్తుందనే దిశగా ఎస్ఎల్ఎన్ వెంచర్ నిర్వాహకులను కుత్బుల్లాపూర్�
గాజులరామారం, ఆగస్టు 31 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం
జీడిమెట్ల, ఆగస్టు 30 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నత స్థాయి హోదాల్లో ఉన్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్ అన్నారు. సోమవారం చింతల్ డివిజన్, హెచ్ఎంటీ కాలనీ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు 29 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన పరిపాలనను కొనసాగిస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం పలు సంక్షేమ పథకాలను ప�