కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధుసూ
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ రూ.1.98 కోట్ల చెక్కులు అందజేత కుత్బుల్లాపూర్,డిసెంబర్17: అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నియోజక�
రోడ్ల పనులకు రూ.36.3 కోట్లు మంజూరు వేగంగా పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ లింక్రోడ్ల అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం కుత్బుల్లాపూర్, డిసెంబర్10: నియోజకవర్గంలో ట్రాఫిక్ స
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 6 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా మని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానం
కుత్బుల్లాపూర్,డిసెంబర్5: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని కాలనీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్ వుడ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అ�
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ న్యూ షాపూర్నగర్లో కమ్యూనిటీహాల్ ప్రారంభం కుత్బుల్లాపూర్, నవంబర్ 29 : ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం సూరారం డ
జీడిమెట్ల, నవంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ‘వి హబ్’ ను నెలకొల్పిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత�
ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు వి హబ్ను నెలకొల్పిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు.
దుండిగల్, నవంబర్ 8: పరిశ్రమలో జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులకు అండగా ఉంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీ డీ.పోచంపల్లిలోన